Sunday, April 1, 2007

maagodavari

నా పేరు కొండవీటి సత్యవతి. మావూరు సీతారామపురం.నరసాపురం మండలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వుంది మా వూరు. నాకు మా వూరంటే చాలా ఇష్టం. మా వూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి వుంది.తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సము ద్రం వుంది. నాకు మా గోదావరి అంటే ప్రాణం.మా అమ్మ అన్నా మా గోదావరి అన్నా మా వూరన్నా నాకు చాల ఇష్టం.

3 comments:

చదువరి said...

బ్లాగులోకానికి స్వాగతం!

రాధిక said...

మాదీ గోదావరే.కానీ తూర్పు గోదావరి.నా జీవితం లో ముఖ్యమైనవి అమ్మ, ఆవకాయ,అరుణ,గోదావరి

Sudhakar said...

అదృష్టవంతులండీ మీరు :-)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...