Sunday, November 11, 2012

విశాఖపట్నం నన్ను ఇలా సన్మానించింది.




విశాఖ కి వెళ్ళింది గురజాడ మీద సమావేశం లో మాట్లాడడానికి.
తొమ్మిది నవంబర్ న రోజంతా గురజాడ సృష్టించిన స్త్రీ పాత్రల చుట్టూ తిరిగాం.
మధురవాణి,కన్యక,బుచ్చెమ్మ,నాంచారమ్మ,సరళ,సుబ్బి,మీనాక్షి,వెంకమ్మ.
చాగంటి తుల

సి,వాడ్రేవు వీరలక్ష్మి,రమాదేవి,సుధారాణి,జగద్ధాత్రి, ఒక్కో పాత్ర ఒక్కో విశ్లేషణ.
వుమన్ ఇండియా ఆర్గనైసేషన్ బాధ్యులు తాళ్ళురి సుగుణ,ఏవిఎన్ కాలేజి తెలుగుశాఖ బాధ్యురాలు అయ్యగారి సీతారత్నం,స్వాతంత్ర్య సమరయోధురాలు సరస్వతి గారు ఇంకా చాలా మంది పురుషులు వారందరి పేర్లు నాకు గుర్తులేవు.
చక్కటి సమావేశం.
సమావేశానంతరం చాగంటి తులసి గారికి నాకు సన్మానం.
నాకిష్టమైన పువ్వుల్లో ముంచెత్తారు.
నా స్నేహితురాలు జయ కూడా అక్కడ ఉండడం నాకు చాలా సంతోషమైంది.

6 comments:

శరత్ కాలమ్ said...

అభినందనలు.

శ్రీ said...

abhinandanalu jyotirmayi gaaroo!...@sri

ధాత్రి said...

శుభాభినందనలు..:)..మీరు మా సీతారామపురం వారు అవడం చాలా సంతోషంగా ఉంది..:)

Sarada said...

Congratulations Satyavathi garu!

Sarada said...

Congratulations Satyavathi garu!

శ్రీలలిత said...


హృదయపూర్వక అభినందనలండీ..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...