Tuesday, November 8, 2011

భూమిక ఆధ్వర్యంలో నాలుగోసారి సాహితీ యాత్ర

భూమిక ఈ సారి నిర్వహిస్తున్న సాహితీ యాత్ర కర్నూల్ జిల్లా, నల్లమల ఫారెష్ట్ కడలివనం లోని అక్క మహాదేవి గుహలు,మల్లెల ద్వీపం.
10 న బయలుదేరి పున్నమి రాత్రిని అహోబిలంలో గడపాలని ప్లాన్ చేసాం.
అన్నీ తిరిగి,చూసి 13 సాయంత్రానికి తిరిగి వస్తాం.
ఈ యాత్రలో రచయిత్రులు,జర్నలిస్ట్లులు,యాక్టివిస్టులు  ఉన్నారు.

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...