Monday, June 14, 2010

శాంభవి ఉండాల్సింది గుళ్ళో కాదు బడిలో- మానవ హక్కుల కమీషన్ తీర్పు

శాంభవి అందరిలాంటి పాపే అని ఆమెకు చదువుకునే హక్కు ఉందని
ఆమెను తక్షణం ఎలిమెంటరి పాఠశాలలో చేర్పించాలని కర్నూల్ కలక్టర్ ను ఆదేశిస్తూ మానవ హక్కుల కమీషన్ చైర్ పర్సన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి తీర్పు వెలువరించారు.కిక్కిరిసిన మీడియా ముందు ఈ తీర్పు వెలువడింది.
తీర్పు ఆర్డర్ కోసం ఈ వెబ్సైట్ చూడండి
http://www.hydjvv.blogspot.com/

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...